Thursday, November 22, 2012

భోజనము చేస్తునప్పుడు ఎన్ని నీళ్ళు త్రాగాలి?


ఈ విషయము ఆయుర్వేదం లొ చెప్పబడి వుంది. భోజనము ప్రారంభించిన దగ్గర్నుంచి పూర్తి అయ్యెవరకు అరగ్లాసు మాత్రమె త్రాగాలి.భొజనము అయ్యాక ఓ గంట తరువాత ఓ గ్లాసు ఆపై  త్రాగాలి . ముద్ద  ముద్ద  కీ మధ్యలో నీరు త్రాగితే శరీరంలోకి వెళ్ళిన ఆహారం సాంబారు లో తేలే ముక్కల్లా జీర్ణం కాక మలబద్దక సమస్యలు, ఉదర సమస్యలు వస్తాయి .

1 comment:

  1. aayurvedam rachinche samayaaniki glasulu yekkada unnayi?

    ReplyDelete