Wednesday, December 26, 2012

ఆహారం తీసుకొనెటప్పుదు తీసుకోవలిసిన జాగ్రత్తలు ....

భోజనానికి ముందు ఆమ్లగుణం గల దానిమ్మ తింటే అజీర్ణం భాద వుండదు.పుల్లని పెరుగు అస్సలు తినకూడదు .మినుమలతో చేసిన పదార్దాలు తిన్న తర్వాత పాలు త్రాగాకూడదు.తినే పదార్దాలను ఎక్కువ సార్లు వేడి చేసి తినడం అస్సలు మంచిది కాదు.ఇలా తినడం వల్ల గ్యాస్ పెరిగి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.తినే ఆహారాన్ని నిలబడి, కాళ్లుచాపి , నడుస్తూ, మాట్లాడుతూ అస్సలు తినకూడదు.

No comments:

Post a Comment